News
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టుల అలైన్మెంట్ ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. దాదాపు 362 కి.మీ మేరకు రీజనల్ ...
ఏపీలో పలు జిల్లాల కలెక్టర్లు బదిలీ అయ్యారు. మొత్తం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మిరాయ్ మూవీ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా బడ్జెట్ లో 90 శాతం థియేటర్లలో రిలీజ్ ...
ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సవరణ నిర్ణయంతో ...
పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేశారంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. అయితే వీటిపై అధికార ...
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంటను న్యూజిలాండ్ లోని ఓ కెఫే నుంచి అక్కడి సిబ్బంది బయటకు పంపించారన్న విషయం మీకు తెలుసా? ఇండియన్ ...
హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. పరీక్షల అవకతవకలపై ...
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న 50 ఏళ్ల మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ...
పరీక్షల మూల్యాంకన విధానంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఈక్విపర్సంటైల్ విధానాన్ని తీసుకొచ్చింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
టాటా నెక్సాన్ ఈవీని సంస్థ అడాస్ ఫీచర్స్తో అప్డేట్ చేసింది. ఫలితంగా ఈ ఎలక్ట్రిక్ కారు మరింత సేఫ్ అయ్యింది. దానితో పాటు ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results